కామవర్ధనుడు

gvgarima

  | October 04, 2025


In Progress |   2 | 1 |   1141

Part 1

కామవర్ధనుడు భానువర్మకి పినతండ్రి కొడుకు. భానువర్మ, చిత్రాంగదలకు పెళ్ళి జరిగినప్పుడు కామవర్ధనుడు దేశాటనకు వెళ్ళాడు. అనేక ప్రాంతాలకు వెళ్లి ఎన్నో మాయలు, మంత్రాలు నేర్చుకున్నాడు. విశేషించి పరకాయ ప్రవేశ విద్యను నేర్చుకున్నాడు. నేపాల్ రాజ్యంలో వశీకరణ విద్యను నేర్చుకున్నాడు.
ఇక నేపాల్ నుంచి కాంభోజ రాజ్యానికి వచ్చే దారిలో ఎన్నో గ్రామాలు, నగరాలు దాటుతూ వచ్చే దారిలో స్త్రీ, పురుషులను వశపరుచుకుంటూ ఎంతో మంది స్త్రీలను అనుభవించటం మొదలు పెట్టాడు. అతడు కామానికి బానిసైపోయాడు. అతడి దుర్బుద్ధిని కనిపెట్టిన ఒక గ్రామస్తులు కర్రలు పట్టుకుని తరమటం మొదలు పెట్టారు. వారినుంచి తప్పించుకుని పారిపోతూ అవంతీ నగరం పొలిమేరలకు చేరుకున్నాడు. అక్కడ చెరువుగట్టున ఒక పరిచారికను చూసి ఆమెపై మోజుపడి ఆమెను వశం చేసుకుని ఆమె పొందును ఆస్వాదిస్తున్నాడు. ఇంతలో అక్కడ కూడా గ్రామస్థులు తరుముతుంటే అటు ఇటు పరిగెడుతూ ఒక మర్రిచెట్టు దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ చెట్టు కింద ఒక స్త్రీ మృతదేహాన్ని చూసాడు. ఇంక వెంటనే ఆలస్యం చెయ్యకుండా తన దేహాన్ని విడిచిపెట్టి ఆ స్త్రీ దేహం లో ప్రవేశించాడు. దూరం నుంచి తరుముకొస్తున్న గ్రామస్తులను చూసి వాళ్ళు వచ్చేలోగా తన దేహాన్ని చెట్టు తొర్రలో దాచాడు.
ఆతరువాత వయ్యారాలు పోతూ తన సౌందర్యాన్ని చూసుకుంటూ మురిసి పోతూ తనను తాను తడుముకుంటూ గమనిస్తున్నాడు. చాలా ఎత్తైన వక్షోజాలు, సన్నని నడుము, పొడవాటి జడ, జడకుప్పెలు తాకుతున్న చాల పెద్దవిగా ఉన్న పిరుదులు. అంతా బాగానే ఉంది కానీ అవయవం మాత్రం స్పందన లేని పురుషావయవం కావటం గమనించాడు.
అప్పుడు తనకు మాయావిద్యలను నేర్పిన గురువు మాటలు గుర్తుకు వచ్చాయి. "నువ్వు ఏశరీరంలో ప్రవేశించినా పర్వాలేదు కానీ కిన్నెర శరీరం లో ప్రవేశిస్తే మాత్రం ఒక్క పరకాయ ప్రవేశ విద్యను తప్ప మిగిలిన విద్యలన్నీ మర్చిపోతావు." అని. ఇప్పుడు తను కిన్నెర శరీరం లోనే ఉన్నాడు. తనవిద్యలు తనకు తిరిగి రావాలి అంటే తను కిన్నెర శరీరం నుంచి వేరే ఏ శరీరంలోకైనా మారాలి. అనుకుంటూ నెమ్మదిగా లేచి నాలుగు అడుగులు నడిచేసరికి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇంతలో రాజవైద్యుణ్ణి వెంట పెట్టుకొని రాజాంతః పుర పరిచారికలు అక్కడికి వచ్చారు. "వైద్యులవారూ, ఇదే వర్షిణి అనే కిన్నెర. ఈమెను పాము కరిచింది. మీ చికిత్స గొప్పతనం మాకు తెలుసు. వర్షిణిని స్పృహ లోకి తీసుకుని రండి." అని చెప్పారు.

Part 2

వర్షిణి గురించి కొంత చెప్పు కోవాలి. అవంతీ రాజ్యానికి దగ్గరలో ఒక అడవి ఉంది. ఆ అడవికి రాజు హిరణ్య కేశి. అతనికి అయిదుగురు భార్యలు. ఒక్కో భార్యకు అయిదుగురు చొప్పున పిల్లలు పుట్టారు. అలా పుట్టిన ఇరవై అయిదు మందిలో పదిమంది మగపిల్లలు. మిగిలిన వారంతా ఆడపిల్లలే. అందునా చివరిభార్య కు నలుగురు ఆడపిల్లలు, చివరిగా పుట్టిన వర్షుడు మగపిల్లవాడు. పెద్ద వాళ్ళైన మగపిల్లలు తండ్రి తో పాటు వేట, వ్యవసాయం, పశువుల్ని కాచటం వంటి పనులు చేసే వారు. వర్షుడు మాత్రం అక్కలతోటే తిరిగే వాడు. వాళ్ళ అక్కలబట్టలే కట్టే వాడు. అయిదుగురు అమ్మలకీ వాడంటే చాలా ఇష్టం. అవడానికి చిన్న భార్య కొడుకే అయినా మధ్యలో తల్లికి వాడంటే ఎంతో ఇష్టం. గారాబం కూడా. వాడికి ఆడతిప్పుళ్ళు అలవాటు చేసింది. ఆమె మూలికా వైద్యం లో నేర్పరి. వాడికి వక్షోజాలు పెరగటానికి, పిరుదులు పెరగటానికి
మూలికలు వాడింది. వాడికి పదేళ్ళ వయస్సులోనే పదహారేళ్ళ పరువాలు సిద్ధం అయ్యాయి. పెద్దమ్మ మూలికలవల్ల వాడికి పురుషాంగం కుంచించుకు పోయింది. వాడికి తను మగవాడనే మాటే పడకుండా ఉంది.
వర్షుణ్ణి వర్షిణి అని పిలవటం మొదలెట్టారు. వాడికి ఆటవిక మహిళల నృత్యం అంటే కొట్టిన పిండి. మహా పిచ్చి కూడా. అవంతీ రాజు చిత్రసేనుడు ఆ అడవికి వచ్చినప్పుడు రెండు వారాల క్రితం వీడి నృత్యం చూసి, ముచ్చట పడి, వీడి గురించి తెలుసుకుని తన కూతురు అంతః పురానికి తీసుకుని వచ్చాడు. ఇక రెండు, మూడు రోజుల్లో వాడి పుంస్త్వాన్ని ఛేదించాలి. ఇంతలో మిగిలిన పరిచారికలతో ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్లినప్పుడు పాము కాటు వేస్తే వాళ్ళంతా వైద్యుణ్ణి తెచ్చే లోపు వర్షిణి చనిపోయింది. ఆమె శరీరంలోనికి కామవర్ధనుడు ప్రవేశించాడు. (సశేషం)

Part 3

చెలికత్తెల తోపాటు అక్కడకి వచ్చిన రాజవైద్యునికి ఒక్కసారి దిగ్భ్రాంతి కలిగింది. కారణం వర్షిణి గురించి చెప్పటానికి చెలికత్తెలు తనవద్దకు రావటానికి మునుపే తన జ్యేష్ట శిష్యుడు మూలికలకోసం ఆ ప్రాంతానికి వచ్చి పాము కాటుకు వర్షిణి మరణించిన ఘటనను చూసి గురువుకు చెప్పటం తో తను అక్కడికి వచ్చాడు. కానీ అక్కడ తనుచూస్తున్నది వేరు. వర్షిణి లేచి నిల్చుని మరలా తూలి పడిపోయింది.
వెంటనే ఔషధ ప్రయోగం చేసి స్పృహ తెప్పించాడు. ఇప్పుడు ఆమె శరీరంలో కామవర్ధనుడు ఉన్న విషయం ఎవరికీ తెలియదు. వైద్యుని చికిత్సకు వర్షిణి లోని కామవర్ధనుడు గబ గబా అంగలేసుకుంటూ నడవాలనుకున్నాడు. కానీ ముందు స్తనభారం, వెనుక నితంబభారం స్వేచ్ఛగా నడవనివ్వటం లేదు.
రాజవైద్యుడు ఆమెను తనతో ఆశ్రమానికి తీసుకు వెళ్ళి ఆమె పురుషాంగాన్ని ఛేదించి ఏవో మూలికల రసాన్ని ఆ భాగం

Part 4

మూలికలరసాన్ని భాగం లో పోయటం ద్వారా వర్షిణి త్వరగానే ఆ గాయాలనుంచి కోలుకుంది. నడకలో వయ్యారం. తనువు లో నాజూకు తనం. వర్షిణి అంతః పురం లో అందరికీ ఆకర్షణ అయ్యింది. అయితే ఆమెకు (ఆమెలో ఉన్న కామవర్ధనునికి) అక్కడంతా కొత్తగా ఉంది.
చిత్రాంగద, భాను వర్మ ల మందిరానికి వెళ్ళటానికి ముందు ఎనిమిది మందిరాలు ఉన్నాయి. అందులో తొలిమందిరంలో అడుగు పెట్టింది. అక్కడ భారత వర్షం లోని హిమాలయ, ఉత్తరాపథ, బాహ్లిక, పంచనద, వంగ, ఆంధ్ర, మహారాష్ట్ర, పాటలీపుత్ర, ద్రవిడ, కొంకణ, గూర్జర స్త్రీలందరూ ఉన్నారు. వారిలో వారు సల్లాపాలు సాగించుకుంటున్నారు.
వారిలో హిమాలయ వనిత "నాకు చుంబన, నఖక్షత, దంతక్షతాలు పడవు. ఆలింగనం, మైథునం చాలు" అంది.
ఉత్తరాపథలలన తన కుచమర్దనోత్సాహాన్ని వ్యక్తం చేసింది.
బాహ్లిక కన్య వివిధ మైథున బంధాలపట్ల ఇష్టాన్ని చూపింది.
మాళవ తరుణి ఆలింగనం, ఔపరిష్టకరతి ఇష్టమన్నది.
పంచనద భామ తనకు ఔపరిష్టకరతి పట్ల ఉన్న ప్రగాఢమైన ఇష్టాన్ని తెలిపింది.
వంగాంగన కృత్రిమ సాధనాలతో తన కామోద్రిక్తత ను శమింప చేసుకుంటోంది.
ఆంధ్ర దేశపు అతివ అతి సున్నితమైన శృంగారాన్ని కోరుకుంటోంది.
మహారాష్ట్ర మగువలు శృంగారంలో తమప్రియులపై తమ ఆధిపత్యాన్ని చూపుతున్నారు. వారి ప్రియులు పెట్టక్రింది పుంజులు లాగా క్రీడిస్తున్నారు.
పాటలీపుత్రపు పడతులు శృంగార సమయంలో అశ్లీల వచనాలను పలుకుతూ ఉపరతిలో తమకున్న నేర్పును చూపుతున్నారు.
ద్రవిడ సుదతులు శృంగారాదిలో ఉద్రేకం కలిగించే కథలు, చేష్టలంటే మక్కువ చూపుతున్నారు.
కొంకణ కోమలులు మృదు శృంగార ప్రియులు.
ఇలా వీరందరినీ చూస్తూ ముందుకు సాగుతోంది వర్షిణి. (సశేషం)

Part 5

హర్షిణి లో ఉన్న కామవర్ధనుడికి కామ వాంఛ పరా కాష్ఠకు చేరుకుంది మొదటి మందిరం లోనే. అయితే వ్యక్తం చేయడానికి తనిప్పుడు హర్షిణి శరీరం లో ఉన్నాడు. పైగా ప్రవేశించే సమయం లో హర్షిణికి కొద్ది పాటి పుంస్త్వం ఉంది. కానీ రాజవైద్యులు దాన్ని కూడా తొలగించి స్త్రీత్వాకృతిని మలిచారు. ఇప్పుడున్న స్థితి బాగానే ఉంది కానీ ఈ రాజమందిరాలన్నింటినీ చూశాకా తిరిగి తన శరీరం లోకి వెళ్ళినప్పుడు ఎలాగైనా ఈ అవంతీ రాజ్యాన్ని కైవసం చేసుకుని ఈ అంతః పురాన్ని ఒక పట్టు పట్టాలి. అనుకుంటూ ప్రస్తుతానికి వర్షిణి గా పొందగల సుఖాన్ని పొందుతాను. అనుకుంటూ రెండవ మందిరం లోకి అడుగు పెట్టబోయే సమయం లో వర్షిణి చెవిలో "కామవర్ధన! నువ్వు ఇప్పుడు వర్షిణి వి. వర్షిణి లాగానే ఉండాలి. నీ పురుషత్వాన్ని గురించి తలచుకుని ఏమైనా అకృత్యాలు చేయాలి అనుకున్నావో నీ పరకాయ ప్రవేశ విద్య కూడా నీకు మిగలదు. శాశ్వతం గా నువ్వు వర్షిణి గా మిగిలిపోతావు." అని గురువు చెప్పిన మాటలు వినబడ్డాయి. ఇక కామ వర్ధనుడు తాను జాగ్రత్త గా ఉండాలి అనుకున్నాడు. ఇక రెండవ మందిరం లోకి వెళ్ళాడు. అక్కడ వృద్ధ వనిత చుట్టూ ఉన్న సుందరీ మణులతో శృంగార స్త్రీ, పురుష భేదాల గురించి చెబుతోంది.
ఇదిగో అమ్మాయిలూ, ఈ పూట నేను మీకు స్త్రీ, పురుషుల అంగ పరిమాణాన్ని బట్టి గల భేదాలను వివరిస్తాను. జాగ్రత్త గా వినండి.
రహస్యాంగ పరిమాణాన్ని బట్టి మన ఆడాళ్ళు మూడు రకాలు. హరిణజాతి (ఆడు లేడి జాతి), అశ్వ జాతి, హస్తిని (గజ). జాతి
ఇంక పురుషులు శశ (కుందేలు) జాతి, వృషభ జాతి, అశ్వ జాతి అని.
వీరిలో-
శశ జాతి మగవానికి హరిణజాతి ఆడుది తగినది.
వృషభ జాతి మగవానికి అశ్వజాతి స్త్రీ తగినది.
అశ్వజాతి మగవానికి హస్తిని జాతి తరుణి తగినది.
ఇక తగని జంటలుః
శశ జాతి మగవానికి > అశ్వజాతి /హస్తిని జాతి స్త్రీలు తగినవారు కారు.
వృషభ జాతి మగవానికి > హరిణ/హస్తిని జాతి ఆడువారు తగినవారు కారు.
అశ్వజాతి మగవానికి > అశ్వజాతి స్త్రీ / హరిణజాతి స్త్రీ తగినది కాదు.
ఇక్కడ జాగ్రత్త గా చూడండి. శశకము అంటే కుందేలు - దానికంటే పెద్దది హరిణం. అంటే లేడి. కనుక కుందేటి శక్తి ఉన్న మగవానికి లేడి వంటి స్త్రీ ఎక్కువ సుఖాన్ని ఇవ్వగలదు. అలాగే వృషభ జాతి మగవానికన్నా అశ్వజాతి ఆడది ఎక్కువ ఉత్సాహంతో రతిలో పాల్గొంటుంది. కనుక ఆమె అతనికి తగిన సుఖం ఇవ్వగలదు.
అలాగే అశ్వజాతి పురుషునికి గజజాతి వనిత ఇవ్వగలిగిన సుఖం ఇంక ఏ స్త్రీ ఇవ్వలేదు. ఇందుకు విరుద్ధంగా స్త్రీ పురుషులు జంటకడితే ఆ జంటలు నిలవవు. ఆ స్త్రీలు లేక ఆ పురుషులు వేరొక జత కోసం వెతుకుతూనే ఉంటారు. కనుక కూనలు జాగ్రత్త. అని చెబుతూ ఉంది.
వర్షిణి తన రహస్యాంగాన్ని బట్టి తాను ఎవరు? అని ఆలోచిస్తోంది.
000000000000
ఇక్కడ ఇలా ఉండగా అంతః పురంలో భానువర్మ భామిని గా తన భార్య చిత్ర కు జడ వేస్తున్నాడు. ఇంతలో భాను వర్మ చెవిలో ఒక స్వరం వినబడింది. భాను, నేను చెప్పబోయే విషయాలు చాలా జాగ్రత్తగా విను. మీ వంశజుడైన కామ వర్ధనుడు ఈ రాజ్యంలో ప్రవేశించాడు. ఇప్పుడు అతడు మామూలు వాడు కాడు.. ఎన్నో మాంత్రిక విద్యలను నేర్చిన వాడు. అయితే గురువు హెచ్చరికను బట్టి తాను వర్షిణి అనే కిన్నెర శరీరం లో ప్రవేశించడం వల్ల తనకున్న మాయా విద్యలన్నీమర్చిపోయాడు. ఒక్క కామ రూప విద్య మాత్రమే అతడికి గుర్తుంది. ఇకపై నువ్వు చాలా జాగ్రత్త గా ఉండాలి. నేను నీతో మరొక పదిరోజులు ఉంటాను. ఆపైన హిమాలయాలకు వెళ్ళి మన గురువుగారు చెప్పిన కొన్ని ప్రాచీన గ్రంథాలను తీసుకుని రావాలి." అని చెప్పాడు. భాను వర్మ "అలాగే జీవక!" అని చెప్పాడు. (సశేషం)


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

Meghana Meghana

Akka chala bagundi. Ara kora convent chaduvulu chadivina na boti valla key entho saralamga mee kathalu artham avutunnai. Thank you for writing such wonderful stories for us.

gvgarima gvgarima (Author)

థాంక్స్ చెల్లి. మీ మాటలే నాకు ప్రోత్సాహం 💕